రిపోర్టర్: శ్రావణ్ కుమార్ చెకుముకి సైన్స్ సంబరాల్లో సాలూరు విద్యార్థుల సత్తా 15/09/2026 9newstelugu.com సాలూరు, సెప్టెంబర్ 15: విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానం, సృజనాత్మకత, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్ సంబరాలు–2026లో సాలూరు విద్యార్థులు ప్రతిభ చాటారు. ఈ పోటీల్లో సత్తా చాటిన అర్బన్,…
Blog SOMESH స్థానిక ఎన్నికల్లో 100 శాతం గెలుపే లక్ష్యం క్యాడర్కు దిశానిర్దేశం చేసిన మంత్రి సంధ్యారాణి 15/09/2026 9newstelugu.com *సాలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 శాతం విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని నియోజకవర్గ స్థాయి టీడీపీ క్యాడర్ సమావేశం నిర్వహించిన మంత్రి సంధ్యారాణి* *స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి…
రిపోర్టర్: శ్రావణ్ కుమార్ ఇంజినీర్లకు విశ్వేశ్వరయ్యే స్ఫూర్తి 15/09/2026 9newstelugu.com బొబ్బిలిలో ఘనంగా జాతీయ ఇంజినీర్ల దినోత్సవం.. విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన బేబీనాయన బొబ్బిలి, సెప్టెంబర్ 15: భారత ఇంజినీరింగ్ రంగానికి విశేష సేవలందించిన భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను స్మరించుకుంటూ బొబ్బిలిలో జాతీయ ఇంజినీర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బొబ్బిలి ఎంపీడీవో…
రిపోర్టర్: శ్రావణ్ కుమార్ చిన్న శ్రీనుతో ఆత్మీయ సమావేశం.. నాయకులు, కార్యకర్తలతో బేబీనాయన భేటీ 15/09/2026 9newstelugu.com బొబ్బిలి, సెప్టెంబర్ 15: బొబ్బిలి కోటలో మంగళవారం టీడీపీ శ్రేణుల సందడి నెలకొంది. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) బొబ్బిలి కోటకు విచ్చేసిన సందర్భంగా దర్బార్ మహల్లో బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం…
PTR NAIDU చీపురుపల్లి గరివిడి లో నీళ్లు లేక రోడ్లపై బైఠాయించిన ప్రజలు 15/09/2026 9newstelugu.com గరివిడి పంచాయతీలో నీటి కష్టాలు మూడు నెలలుగా నీటి సరఫరా లేక అవస్థలు… అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన విజయనగరం జిల్లా, గరివిడి: గరివిడి పంచాయతీ పరిధిలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. గత…
రిపోర్టర్: శ్రావణ్ కుమార్ మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం 14/09/2026 9newstelugu.com సొంత ఖర్చులతో 200 మట్టి గణపతుల పంపిణీ.. గోపి సేవా స్ఫూర్తికి అభినందనలు పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు టౌన్, సెప్టెంబర్ 13, 9 న్యూస్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సాలూరులో వినూత్న…
సోమేష్ మన్యం జిల్లా వినాయక చవితి సందర్భంగా సోమవారం విగ్నేశ్వరునికి మండల ప్రధాన సమస్యలు పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వానికి ఆలోచింపజేయాలని కోరుతూ వినతిపత్రం 14/09/2026 9newstelugu.com విగ్నేశ్వరునికి వినతిపత్రం ఇచ్చిన అనంతరం సిపిఎం పార్టీ కొమరాడ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి పత్రిక విలేకరులతో మాట్లాడుతూ* *పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో పలు ముఖ్యమైన సమస్యలు పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వానికి ఆలోచించి చేయాలని కోరుకుంటూ మర…
రిపోర్టర్: శ్రావణ్ కుమార్ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటం.. ఏపీవీజేఎఫ్ మన్యం జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా బంకురు శ్రీనివాసరావు 14/09/2026 9newstelugu.com సాలూరు, 9 న్యూస్ : జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, వృత్తిపరమైన సమస్యల పరిష్కారం, జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ఏపీవీజేఎఫ్ ముందుకు సాగుతుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజనేయులు అన్నారు. పార్వతీపురంలోని ఎన్జీవో హోంలో ఆదివారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్…
రిపోర్టర్: శ్రావణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మన్యం జిల్లా (ఎలక్ట్రానిక్ మీడియా) అధ్యక్షునిగా బంకురు శ్రీనివాసరావు 14/09/2026 9newstelugu.com సాలూరు, 9 న్యూస్ : ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఫెడరేషన్ (APWJF) మన్యం జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షునిగా సాలూరుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ బంకురు శ్రీనివాసరావు ఏకగ్రీవంగా నియమితులయ్యారు. పార్వతీపురంలోని ఎన్జీవో హోమ్లో ఆదివారం నిర్వహించిన APWJF మన్యం…
రిపోర్టర్: శ్రావణ్ కుమార్ మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం: మంత్రి సంధ్యారాణి 14/09/2026 9newstelugu.com సాలూరు: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో సాలూరు పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం జంక్షన్ వద్ద మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొని భక్తులకు మట్టి…