Month: సెప్టెంబర్ 2026

బైక్ దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్

బైక్ దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్ 5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం వీరఘట్టం, సెప్టెంబర్ 10: పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బైక్ దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి…

సాలూరు లో రాజన్నదొర అధ్యక్షతన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం

సాలూరు: సాలూరు పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం గురువారం జరిగింది. మాజీ ఉపముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజన్నదొర అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ అనుబంధ విభాగాల ప్రతినిధులు…

తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా ఆనందం గా ఉంది…. మజ్జి శ్రీనివాసరావు

విజయనగరం,10 ఆగష్టు-26, ఎమ్మెల్యే అదితి గజపతి రాజు ని కలిసి స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఎలా సమయాత్తం అవ్వాలి అనే విషయాలు పై చర్చించం…. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మేయర్ ఎన్నికల్లో 100 శాతం గెలవడం లక్ష్యం గా పనిచేస్తాం… కూటమి ప్రభుత్వం…

పారాది వద్ద నూతన బ్రిడ్జి సమీపంలో యువకుడి అనుమానాస్పద మృతి

పారాది వద్ద నూతన బ్రిడ్జి సమీపంలో యువకుడి అనుమానాస్పద మృతి సాలూరు: పారాది గ్రామం వద్ద నూతనంగా ప్రారంభించిన బ్రిడ్జి సమీపంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడిని ఉత్తరావరి సంతోష్గా గుర్తించినట్లు…

గణపతి మండపాలకు అనుమతుల పేరుతో ఆంక్షలు వద్దు

విజయనగరం: గణపతి మండపాల ఏర్పాటుకు ప్రభుత్వం, పోలీసుల అనుమతులు తప్పనిసరి చేయడాన్ని నిరసిస్తూ విజయనగరం జిల్లా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గురువారం విజయనగరం కోట జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. హిందువులు అనాదిగా తమ ఆచార సంప్రదాయాలను, పండుగలను భక్తిశ్రద్ధలతో…

ప్రత్యేక పూజలతో స్వధర్మంలోకి ఆహ్వానం

సాలూరు: సాలూరు మండలంలోని సారికి గ్రామంలో ఓ కుటుంబాన్ని ప్రత్యేక పూజా కార్యక్రమం ద్వారా స్వధర్మంలోకి ఆహ్వానించినట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామానికి చెందిన చందాపురం సింహాచలం (50), కన్నమ్మ (45), గణేష్ (28), భానుమతి (23), దిలీప్ (25), శ్రవంతి (20)…

వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కంటతడి

🔴 బ్రేకింగ్ న్యూస్ వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కంటతడి చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి క్యాంప్ ఆఫీసులో వైఎస్సార్‌సీపీ నేతల ఆత్మీయ కలయిక కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఇటీవల తన…

విజయనగరం జిల్లా YSRCP విస్తృత స్థాయి సమావేశం

విజయనగరం జిల్లా YSRCP విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు గురించి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జులతో సాయంత్రం 4.00 గంటలకు అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ లతో సమావేశం నిర్వహించిన శాసనమండలి విపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారు ఈ సమావేశంలో…

నేరాల నియంత్రణ, దర్యాప్తు పురోగతి, నేరస్తులపై చర్యలు మరియు ప్రజా భద్రతకు సంబంధించిన అంశాలపై రేంజ్ స్థాయి సమీక్ష సమావేశం

విశాఖపట్నం, తేది: 09-09-2026: విశాఖపట్నం రేంజ్ ఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి గారు విశాఖపట్నం రేంజ్ పరిధిలోని అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం మరియు శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలతో సమగ్ర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో…

గిరిజనులకు సాగు పట్టాలు ఇవ్వకుంటే ఉద్యమం తప్పదు: సీపీఐ హెచ్చరిక

సాలూరు, సెప్టెంబర్ 8 (9 న్యూస్): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కురుకూటి గ్రామంలో గిరిజనులు సాగు చేస్తున్న భూములకు సాగు పట్టాలు మంజూరు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని సీపీఐ జిల్లా కార్యదర్శి కె. మన్మధరావు, సాలూరు…